కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
మన భారత్, కేరళ:
కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచగా, అదే సమయంలో ఐదుగురికి కొత్త జీవితం ప్రసాదించిన ఉదంతంగా మారింది. పది...
ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ
మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కళాల శ్రీనివాస్ సత్తా చాటారు. ప్రధాన రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గుడిపల్లి నగేష్పై 323 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగినా,...
కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
మన భారత్, కేరళ:
కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచగా, అదే సమయంలో ఐదుగురికి కొత్త జీవితం ప్రసాదించిన ఉదంతంగా మారింది. పది...
ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ
మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కళాల శ్రీనివాస్ సత్తా చాటారు. ప్రధాన రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గుడిపల్లి నగేష్పై 323 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగినా,...
కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
మన భారత్, కేరళ:
కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచగా, అదే సమయంలో ఐదుగురికి కొత్త జీవితం ప్రసాదించిన ఉదంతంగా మారింది. పది...
మన భారత్ ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో విజయం సాధించారు. ఈ వార్డులో ఉత్కంఠభరితంగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో ఆయనకు మొత్తం 638 ఓట్లు లభించగా, సమీప బీజేపీ అభ్యర్థి వకుళాభరణం నీఖిల 626 ఓట్లు సాధించారు.
దీంతో కేవలం 12 ఓట్ల స్వల్ప మెజారిటీతో షేక్...
మన భారత్ ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 17వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి కిషోర్ జాదవ్ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఆయనకు మొత్తం 926 ఓట్లు లభించాయి.
తన సమీప...
మన భారత్ ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 17వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి కిషోర్ జాదవ్ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఆయనకు మొత్తం 926 ఓట్లు లభించాయి.
తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 341 ఓట్ల మెజారిటీతో కిషోర్ జాదవ్ విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు సంబరాలు...