ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సేవలకు గుర్తింపుగా ఆయన పేరును...
ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్పాత్ తొలగింపుపై ఫిర్యాదు
ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో షాపింగ్ మాల్ ఎదుట ఫుట్పాత్ను తొలగించి పార్కింగ్ స్థలంగా మార్చడం, అక్కడి చెట్లను నరికివేయడంపై హ్యాండీక్యాప్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ప్రజల రాకపోకలకు, ముఖ్యంగా పాదచారులకు ఇబ్బందులు కలిగించేలా ఫుట్పాత్ను వినియోగిస్తున్నారని వారు ఆరోపించారు.
ఫుట్పాత్ స్థానంలో...
ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సేవలకు గుర్తింపుగా ఆయన పేరును...
ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్పాత్ తొలగింపుపై ఫిర్యాదు
ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో షాపింగ్ మాల్ ఎదుట ఫుట్పాత్ను తొలగించి పార్కింగ్ స్థలంగా మార్చడం, అక్కడి చెట్లను నరికివేయడంపై హ్యాండీక్యాప్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ప్రజల రాకపోకలకు, ముఖ్యంగా పాదచారులకు ఇబ్బందులు కలిగించేలా ఫుట్పాత్ను వినియోగిస్తున్నారని వారు ఆరోపించారు.
ఫుట్పాత్ స్థానంలో...
ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సేవలకు గుర్తింపుగా ఆయన పేరును...
కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ
తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం తాంసీ మండలం కప్పర్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేమా సదానందం నానమ్మ కేమా మల్లమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ స్టేట్ అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్...
ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.. తొలిదశలో 8 వర్గాలకు ప్రాధాన్యం
మన భారత్,ఆగస్టు 11 ఆదిలాబాద్: రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల మంజూరుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కొత్త...
ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.. తొలిదశలో 8 వర్గాలకు ప్రాధాన్యం
మన భారత్,ఆగస్టు 11 ఆదిలాబాద్: రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల మంజూరుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కొత్త పెన్షన్లపై ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తాజాగా దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించినట్లు సమాచారం. అర్హులైన వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
తొలిదశలో...